భైంసాలో శారదాదేవి ఉత్సవాలు ప్రారంభం

85பார்த்தது
భైంసా పట్టణంలో శారదాదేవి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో అమ్మవారిని అందంగా అలంకరించి సంప్రదాయ బద్ధంగా మహిళలు భజనలు చేస్తూ మండపానికి తెచ్చి ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి 5వ రోజు ప్రత్యేక వాహనంలో ఊరేగించి నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி