పారిశ్రామిక సందర్శనలో ఆర్జీయూకేటీ విద్యార్థులు

79பார்த்தது
ఆర్జీయూకేటీ బాసర మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చేగుంట ప్రాంతంలోని రాధా స్మెల్టర్ పరిశ్రమను సందర్శించారు. వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ 3వ సం. చెందిన 50 మంది విద్యార్థులు ఈ సందర్శనలో పాల్గొన్నారని హెచ్డి కిరణ్ కుమార్ తెలిపారు. తరగతిగదిలో నేర్చుకున్న విషయాలను క్షేత్ర పర్యటన ద్వారా తెలుసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని తెలిపారు.

தொடர்புடைய செய்தி