దివ్యాంగులకు ఫిజియోథెరపీ

60பார்த்தது
తానూర్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల భవనంలో మంగళవారం దివ్యాంగులైన విద్యార్థులకు ఫిజియోథెరపీ నిర్వహించారు. 21 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించినట్లు ఫిజియోథెరపిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్టీ భూమన్న, రాము, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி