కర్ర వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

82பார்த்தது
కుబీర్ మండల సరిహద్దు గ్రామం పాలజ్ లోని కర్ర వినాయకుడిని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించి, శాలువతో సత్కరించారు. కర్ర వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி