గణనాథుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

77பார்த்தது
భైంసా పట్టణం లోని కిసాన్ గల్లి మహాదేవ్ మందిర్, వివేక్ వెల్ఫేర్ సొసైటీ గణేష్ మండలి అరి కార్యక్రమంలో శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యే ను శాలువా తో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி