అత్యధిక మెజారిటీ ముధోల్ తాలూకాలోనే: ఎమ్మెల్యే

65பார்த்தது
అత్యధిక మెజారిటీ ముధోల్ తాలూకాలోనే: ఎమ్మెల్యే
గతంలో అదిలాబాద్ బిజెపి ఎంపీ స్థానంలో అత్యధిక మెజార్టీ ముదోల్ నియోజక వర్గం నుండే సాధించిందని, దానికి ఏమాత్రం తగ్గకుండా ఒక్క లక్ష ముప్పై వేల ఓట్ల కు తగ్గకుండా ఓటు బ్యాంకు సాధిస్తుందని మంగళవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కేంద్ర నిధులతో ఇప్పటికే తాలుకాలో అభివృద్ధి పనులు మొదలయ్యాయని అన్నారు. దేశమంతా ప్రస్తుతం మోడీ హవా కొనసాగుతుందని, 370 ఆర్టికల్, రామమందిర నిర్మాణం సాధ్యపరిచిన ఘనత బిజెపిదే అన్నారు.

தொடர்புடைய செய்தி