బిజెపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

54பார்த்தது
భైంసా బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గాంధీ గంజ్ వద్ద మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యానుపోతుల మల్లేశ్వర్, కౌన్సిలర్లు గౌతమ్ పింగ్లే, రావుల పోశెట్టి, నాయకులు వేణు గోపాల్, గోపాల్ సూత్రవే, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி