నిర్మల్: గడ్డెన్న వాగు ప్రాజెక్టు తాజా వివరాలు

68பார்த்தது
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శనివారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி