ముధోల్ వ్యవసాయాధికారులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు

59பார்த்தது
ముధోల్ వ్యవసాయాధికారులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు
ముధోల్ నియోజకవర్గంలోని మండలాల్లో పనిచేస్తున్న ఏఓలకు పక్కా మండలాల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తెలిపారు. కుబీర్ మండల ఇన్‌చార్జ్ ఏఓగా భైంసా ఏడీఏ వీణ, కుంటాల ఏఓగా భైంసా అర్బన్ ఏఓ రవి, బాసర ఏఓ శ్రీకర్ కు ముధోల్ ఏఓగా, ముధోల్ ఏడీఏ వినయ్ బాబుకు తానూర్ ఏఓగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி