ఆలయ ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

63பார்த்தது
ఆలయ ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
కుబీర్ మండలం నిగ్వలో మంగళవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి కృపతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండలని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி