బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

67பார்த்தது
తానూర్ మండలం కోలూర్ గ్రామానికి చెందిన దండేవార్ లక్ష్మిబాయి ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావ్ పటేల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం తమవంతుగా రూ. 10వేల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆయనతో పాటు మండల బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி