అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం

60பார்த்தது
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పూస్పూర్ గ్రామానికి చెందిన శ్రావణి, నాగమణి అమ్మానాన్నలను కోల్పోయి అనాధలయ్యారు. దీనస్థితి గురించి తెలుసుకున్న కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాతలు సహాయం అందించడంతో మంగళవారం రూ. 12, 500 నగదును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సంగం నర్సన్న, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி