పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీఓ

68பார்த்தது
సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా భైంసా మండలం మహాగాంలో సీజనల్ వ్యాదులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో పర్యటించి పాత కుండలు, టైర్లలో నిల్వ ఉన్న నీటిని సిబ్బందితో పారబోయించారు. ఇంటి పరిసరాల్లో మురుగు గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి అనిత, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி