రేపటి నుంచి ఎంసెట్ తరగతులు ప్రారంభం

66பார்த்தது
రేపటి నుంచి ఎంసెట్ తరగతులు ప్రారంభం
లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సర సైన్స్ విద్యార్థులకు ఎంసెట్ తరగతులు నిర్వహస్తున్నామని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ గౌతం తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కళాశాల తరగతులకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఆయన సూచించారు. ఈ ఆవకాశం కేవలం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி