పారిశుద్ధ్య కార్మికులకు రక్త నమూనాల సేకరణ

68பார்த்தது
ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో భైంసా ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు, ఉద్యోగులకు, ఉపాధి హామీ సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు వైద్యులు డాక్టర్ ప్రశాంత్ తెలియజేశారు. రక్త నమూనా సేకరణలో హెల్త్ ఆఫీసర్ సలీం, ఏఎన్ఎంలు పూల, ప్రేమలత, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி