బాసర: చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం

67பார்த்தது
బాసర: చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
బాసర అర్జీకేయుటీలో చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని శనివారం ఆర్జీయూకేటీ అధ్యాపకుల సంఘం నాయకులు ఏఓ రణదీర్కు వినతి పత్రాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయం స్థాపన నుండి నిబద్ధతతో పనిచేస్తున్న అధ్యాపకులపై నిరాధారమైన, అవాస్తవమైన అభియోగాలు, ఆరోపణలు రావడం అధ్యాపకుల ప్రతిష్టను దిగజార్చడమే అన్నారు. సంఘం సభ్యులు కృష్ణప్రసాద్, సతీష్ కుమార్, ఉపేందర్, సనాకుమార్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி