మహిళ మెడలోంచి చైన్ చోరీకి యత్నం

63பார்த்தது
భైంసాలోని జుల్ఫాకర్ గల్లీలో గురువారం మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లడానికి దొంగ ప్రయత్నించాడు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం. ఇంటి నుండి బీడీ కంపెనీకి వెళ్తుండగా బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెనకాల నుండి వచ్చి మహిళ మెడలో ఉన్న రెండు తులాల బంగారం గొలుసును లాగారు. మహిళ గొలుసును గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో పరారి అయినట్లు తెలిపింది. చైన్ స్నాచర్ లపై పోలీసులు నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி