గీత శక్తి పుస్తక రచయితకు సన్మానం

83பார்த்தது
గీత శక్తి పుస్తక రచయితకు సన్మానం
భైంసా మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల బాలాజీ గీత శక్తి పుస్తకాన్ని రచించిన సందర్భంగా ఆదివారం బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు సుష్మా రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గీతా శక్తి పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. నేటి తరానికి భగవద్గీతలోని అంశాలు పరిచయం చేయడం మంచి పరిణామం అన్నారు. ప్రజలకు ఉపయోగపడే రచనలు మరింత చేయాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி