వినాయకుని వద్ద భజన చేసిన ముస్లిం సోదరుడు

58பார்த்தது
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలోని మోక్ష కర్ర వినాయక మండపంలో మంగళవారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ పాల్గొని గీతాలాపన చేశారు. ఆయన పాడిన భజన పాటలు ఆకట్టుకున్నాయి. మతసామరస్యాన్ని చాటుతూ ఆదర్శంగా నిలిచిన ఆయన్ను గ్రామస్థులు అభినందించారు.

தொடர்புடைய செய்தி