మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

60பார்த்தது
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో హెల్ప్ విల్ ఫౌండేషన్, న్యాక్ వారి సహాకారంతో లేబర్ కార్డు కలిగి ఉండి శిక్షణ పొందిన యువతులకు కుట్టు మిషన్లతో పాటు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల అధికారులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி