మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

50பார்த்தது
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి
మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గాజుల సుగుణ అన్నారు. బుధవారం సాయంత్రం జన్నారం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న మహిళలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వారికి వివరించారు. ప్రభుత్వ పథకాలను మహిళలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐదో మహిళా సంఘం అధ్యక్షురాలు పోతు విజయశంకర్, కాలనీ మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி