ఉట్నూర్: సంబరాలు జరుపుకున్న బిజెపి నాయకులు

66பார்த்தது
హర్యానాలో బిజెపి ఘన విజయం సాధించడంతో బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. టపాకులు కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం నాయకుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రధాని నరేంద్రమోదీ పై నమ్మకంతో దేశ ప్రజలు బిజెపికి పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி