సుగుణక్క గెలుపునకు కృషి చేయాలి

80பார்த்தது
సుగుణక్క గెలుపునకు కృషి చేయాలి
దస్తూరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణను గెలిచేలా కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే సూచించారు. మంగళవారం దస్తురాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికలు కీలకమైనవని అన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు.

தொடர்புடைய செய்தி