కుంటాల: మొక్కజొన్న పంటను ద్వంసం చేసిన అడవి పందులు

71பார்த்தது
కుంటాల గ్రామానికి చెందిన జక్కుల ముత్యం అనే రైతు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను గురువారం అడవి పందులు నాశనం చేశాయి. రైతు 4 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేయగా రెండు ఎకరాల పంటను పందులు నాశనం చేశాయని బాధితుడు వెల్లడించారు. కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி