ఎండుమిర్చికి మంచి డిమాండ్

1079பார்த்தது
జన్నారం మార్కెట్లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన వార సంతకు వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ఎండు మిర్చిను తీసుకొచ్చి ప్రజలకు అమ్మారు. ఎండుమిర్చి రకాన్ని బట్టి కిలో రూ 150 నుండి 200 మధ్య ధర పలికింది. ఎండుమిర్చి ధర తక్కువగా ఉండడంతో ప్రజలు వారికి అవసరమైన ఎండుమిర్చిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు.

தொடர்புடைய செய்தி