సిపిఐఎం మహాసభలను విజయవంతం చేయాలి

79பார்த்தது
సిపిఐఎం ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో అక్టోబర్ 1 మంగళవారం ఉదయం 11 గంటలకు సిపిఐఎం పార్టీ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని పార్టీ మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలకు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారని, మహాసభలో 3 సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி