ఖానాపూర్: కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద నీరు

70பார்த்தது
ఖానాపూర్: కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద నీరు
కడెం ప్రాజెక్టులోకి 675 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 550 అడుగుల నీరు నిలువ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా 782 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி