విద్యార్థి సంఘాలను కలిసిన తీన్మార్ మల్లన్న

12033பார்த்தது
విద్యార్థి సంఘాలను కలిసిన తీన్మార్ మల్లన్న
నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మంగళవారం నల్గొండ పట్టణంలో పర్యటించారు. నాగార్జున జూనియర్ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాల లోని అధ్యాపక బృందాలను కలిసి వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. అనంతరం బీసీ సంఘాలను, విద్యార్థి సంఘాలు, విద్యావంతులను ఓటు అభ్యర్థిస్తూ తన గెలుపుకు సహకరించాలని కోరారు. పట్టభద్రులతో తీన్మార్ మల్లన్న ముచ్చటించారు.

தொடர்புடைய செய்தி