బాధిత కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థిక సాయం

82பார்த்தது
బాధిత కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థిక సాయం
మాడుగుల పల్లి మండల పరిధిలోని కొత్తగూడెంకి చెందిన మండారి సైదులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి మంగళవారం తక్షణ సాయం కింద రూ.50,000 రూపాయలు నగదు పంపించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పుల్లెంల సైదులు, గడ్డం శశిధర్ రెడ్డి, గడ్డం జానారెడ్డి, సోమన బోయిన నాగరాజు, సింగం పరమేష్, రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி