మండారి లక్ష్మమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

564பார்த்தது
మండారి లక్ష్మమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం
మాడుగుల పల్లి మండల కొత్తగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మండారి లక్ష్మమ్మ కుటుంబానికి బుధవారం పదివేల(10,000) ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం గ్రామశాఖ అధ్యాక్షుడు గడ్డం శశిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమనబోయిన నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం జానారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగం పరమేష్, సోమనబోయిన వెంకన్న, కడసాల, మండారి సైదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி