డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్యకు మాతృవియోగం

63பார்த்தது
డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్యకు మాతృవియోగం
నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్కలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య తల్లి రాములమ్మ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. ఆమె పార్థివదేహానికి తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, విజయ్ కుమార్, టీవీ వి జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி