సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

83பார்த்தது
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో పెట్టుబడి పెట్టి అధిక రాబడికి ఆశపడి మోసపోవద్దని జిల్లా ఎస్పి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారని, జెఫరీస్ ఎంటర్ప్రైస్, అధిక లాభాన్ని చూపించి డబ్బులు పెట్టిన తరువాత వాటిని విత్ డ్రా కు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி