చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రభుత్వ ఆసుపత్రి

85பார்த்தது
ఆరు నెలలుగా తమ జీతాలను ఇవ్వడం లేదని రెండు రోజులుగా శానిటైజర్ సిబ్బంది ధర్నా నిర్వహించారు దీనితో ప్రభుత్వాసుపత్రి ప్రాగనంలో పారిశుద్ధ్యం చేయకుండా ఉండటంతో హాస్పిటల్ వాతావరణంలో చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారికి తగు న్యాయం చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி