రుణ మాఫీ కోసం 22న ధర్నా

73பார்த்தது
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 22న నకిరేకల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందు రుణమాఫీ కానీ రైతులతో కలసి ధర్నా నిర్వహించనున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం పిలుపునిచ్చారు. నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி