ఇంటింటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

85பார்த்தது
ఇంటింటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పెద్దవూర మండల కేంద్రంలో మంగళవారం సాగర్ ఎంఎల్ఏ కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, జిల్లా నాయకులు కర్నాటి పద్మారెడ్డి, యూత్ అధ్యక్షులు కిలారీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో బాధితుల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్బంగా మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు

தொடர்புடைய செய்தி