తిరగబడ్డ ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

83பார்த்தது
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తుమ్మడం గ్రామంలో ఓ రైతు పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదంలో మృతి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అదే గ్రామానికి చెందిన సోమేశ్ (35) అని గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி