ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

66பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే
సాగర్ నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సోమవారం నాగార్జున సాగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలాలకు చెందిన లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు.

தொடர்புடைய செய்தி