పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

78பார்த்தது
పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే
పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ స్కూల్ వెళ్లిన సమయంలో విద్యార్థులు పుస్తకాలు పట్టాల్సిన చేతులతో టింకెలు పారలతో కనిపించడం వలన పాఠశాల ఉపాధ్యాయుల పై అసహనం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி