బత్తాయి తోటకు నిప్పు.. రూ.5 లక్షల ఆస్తి నష్టం

1561பார்த்தது
బత్తాయి తోటకు నిప్పు.. రూ.5 లక్షల ఆస్తి నష్టం
నిడమనూర్ మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో రైతు లకుమాల మధుబాబుకు చెందిన బత్తాయి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాపుకొచ్చిన దాదాపు 20 నుంచి 25 చెట్లు మోటార్ కలిబుడిదయ్యాయి. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.

தொடர்புடைய செய்தி