రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

64பார்த்தது
రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి జరిగిన సిపిఎం 2వ శాఖ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముస్లిం రాజుకు హిందువులకు జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూన్నారని అన్నారు. ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி