గురుకులాల్లో వసతులు లేక విద్యార్థుల ఇబ్బందులు

61பார்த்தது
దేవరకొండ కొండభీమనపల్లి సమీపంలోని బీసీ గురుకులాన్ని ఆదివారం మాజీమంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల, ఆర్ఎస్పీ తదితర నేతల బృందం సందర్శించింది. రాష్ట్రంలో ప్రజా, సంక్షేమ పాలన ఎక్కడికి పోయిందని, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గంగుల, ఆరెస్పీ అన్నారు. మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని, బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు పెద్దపీట వేసిందన్నారు.

தொடர்புடைய செய்தி