కొల్లాపూర్ నుండి శ్రీశైలం కి బస్సు సౌకర్యం : మంత్రి

71பார்த்தது
కొల్లాపూర్ నుండి శ్రీశైలం కి బస్సు సౌకర్యం : మంత్రి
కొల్లాపూర్ నుండి శ్రీశైలానికి భక్తుల కోరిక మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం జెండా ఊపి ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉదయం 9: 00ఏం నుండి 2: 30pmగంటల వరకు శ్రీశైలం చేరుకుంటుందని తెలిపారు. తిరిగి 2: 30pm గంటలకు శ్రీశైలం నుండి బయలుదేరి 6 గంటల వరకు కొల్లాపూర్ చేరుకుంటుంది. మొదటి ట్రిప్పులో 30 మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி