29వ తేదీ నుంచి పెళ్లిళ్లకు బ్రేకు

85பார்த்தது
29వ తేదీ నుంచి పెళ్లిళ్లకు బ్రేకు
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 29వ తేదీ నుంచి పెళ్లిళ్లకు బ్రేకు పడనుంది. రెండు నెలల పాటు శుభ ఘడియలు లేవు. మళ్లీ అక్టోబరు 18 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఈ నెల ఏడోతేదీ నుంచి 28 వరకు ముహూర్తాలు తక్కువగా ఉన్నప్పటికీ 18వేల వరకు పెళ్లిళ్లు జరిగినట్లు సంబంధిత వర్గాల అంచనా, ఇంతవరకు బంగారం, వస్త్ర వ్యాపారాలు కళకళలాడాయి.

தொடர்புடைய செய்தி