ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. ఉద్రిక్తత (వీడియో)

61பார்த்தது
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని, శ్రీగణేశ్ లు ఆలయం వద్దకు చేరుకొని, పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி