ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

72பார்த்தது
ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌
ముడా స్కామ్‌ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య సాక్ష్యాలను తారుమారు చేశారని.. ఆయనపై గురువారం మరో కేసు నమోదైంది. ముడా కేసుకి సంబంధించి ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈ మేరకు ఈడీకి ఫిర్యాదు చేశారు. తాజా ఫిర్యాదులో సీఎం కొడుకు యతీంద్ర పేరును కూడా జోడించారు. ముడా స్థలాల కేటాయింపుల్లో సీఎం కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி