హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

2253பார்த்தது
TG: లిక్కర్ స్కామ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మంగ‌ళ‌వారం బెయిల్ మీద జైలు నుంచి విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరిన ఆమె తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జై క‌విత‌క్క అంటూ నినాదాలు చేశారు. క‌విత‌తో పాటు ఆమె భ‌ర్త అనిల్‌, సోద‌రుడు కేటీఆర్ కూడా హైద‌రాబాద్ చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி