యూట్యూబర్‌ హర్షసాయి బాధితురాలికి వైద్య పరీక్షలు

84பார்த்தது
యూట్యూబర్‌ హర్షసాయి బాధితురాలికి వైద్య పరీక్షలు
బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తనపై హర్షసాయి హత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదులో పేర్కొంది. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆమెను మంగళవారం రాత్రి కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమెను సఖి కేంద్రానికి తరలించారు.

தொடர்புடைய செய்தி