గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు

82பார்த்தது
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన మాజీ ఆర్టీసీ ఉద్యోగి కుర్మా శేఖయ్య స్థానిక పెద్ద చెరువులో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కురుమ శేఖయ్య ఆచూకీ కోసం శనివారం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி