సీఎం సహాయనిధి చెక్కు అందజేత

54பார்த்தது
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో గుండెం గడ్డ గ్రామానికి చెందిన సప్పటి శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో పై చికిత్స కోసం 2లక్షల 50వేల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కును సోమవారం పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி