ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మహిళ మృతి

73பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారంలో పోతంశెట్టిపల్లి వడ్డెర కాలనీకి చెందిన దుర్గమ్మణి నడుచుకుంటూ వెళ్తుండగా మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు శుక్రవారం అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దుర్గమ్మణి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி